Sunday, 29 March 2026
  • Home  
  • తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
- ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లి లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎమ్మెల్యేలు సంబంగి చిన వెంకటప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగరావు, రాజాం పార్టీ సమన్వయకర్త తాలే రాజేష్ తదితరులు హాజరయ్యారు.

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

తాడేపల్లి లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎమ్మెల్యేలు సంబంగి చిన వెంకటప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగరావు, రాజాం పార్టీ సమన్వయకర్త తాలే రాజేష్ తదితరులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.