Monday, 8 December 2025
  • Home  
  • టెట్ నిబంధనలో సవరణలు తీసుకురావాలని ఎంపీకి వినతిపత్రం
- మహబూబ్ నగర్

టెట్ నిబంధనలో సవరణలు తీసుకురావాలని ఎంపీకి వినతిపత్రం

*గౌరవ మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ కలిసి రాష్ట్రంలో టెట్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి దాదాపుగా 45 వేల మంది రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మేలు జరిగేలా ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో చొరవ చూపించి కేంద్ర విద్యా శాఖ మాత్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారికి మరియు ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఈ విషయంలో అనుకూలంగా తీర్పు ఇచ్చే విధంగా మెయిల్ చేసి పంపగలరని సంఘ పక్షాన కోరడం జరిగింది అందుకు పార్లమెంటు సభ్యురాలు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టీఈ యాక్ట్ 2009లో పార్లమెంటు సవరణ చేసి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ఉపాధ్యాయులకు సంబంధించిన మరియు రాష్ట్రవ్యాప్తంగా 45,000 మందికి గందరగోళంలో ఉన్నటువంటి ఈ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని ఆమె సంఘ బాధ్యులకు హామీ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పక్షాన వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం*

*గౌరవ మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ కలిసి రాష్ట్రంలో టెట్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి దాదాపుగా 45 వేల మంది రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మేలు జరిగేలా ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో చొరవ చూపించి కేంద్ర విద్యా శాఖ మాత్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారికి మరియు ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఈ విషయంలో అనుకూలంగా తీర్పు ఇచ్చే విధంగా మెయిల్ చేసి పంపగలరని సంఘ పక్షాన కోరడం జరిగింది అందుకు పార్లమెంటు సభ్యురాలు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టీఈ యాక్ట్ 2009లో పార్లమెంటు సవరణ చేసి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ఉపాధ్యాయులకు సంబంధించిన మరియు రాష్ట్రవ్యాప్తంగా 45,000 మందికి గందరగోళంలో ఉన్నటువంటి ఈ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని ఆమె సంఘ బాధ్యులకు హామీ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పక్షాన వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.