అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు స్థానిక ఇమామ్ సాబ్ వీధిలో నివాసముంటున్న అంజనమ్మ నిరుపేద మహిళలకు ఈరోజు జన్మదినo జరుపుకుంటున్న నెట్టూరు నాగ శేషు ప్రీతిల కుమార్తె జాశ్విత జన్మదినo సందర్భంగా నిరుపేదైన మహిళ అంజనమ్మకు ఈరోజు బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. భోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులు మండల నాగేంద్ర మాట్లాడుతూ రైల్వే కోడూరు మండలంలో ఎవరు ఏ సమస్యలు తెలిపిన మా దృష్టికి తీసుకువచ్చిన తక్షణం ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని అంతేకాకుండా ఎవరికైనా పుట్టినరోజు గాని పెళ్లిరోజు గాని శుభకార్యక్రమాల కైనా మీ సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే పేదలకు మా బోలా శంకర్ సేవా సమితికి తెలియజేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలపడం జరిగినది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జాస్వితకు బోలాశంకర్ సేవా సమితి సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అంతేకాకుండా పాపకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో బోలా శంకర్ సేవా సమితి సభ్యులు ,చెన్నం శెట్టి రమేష్ సభ్యులు , బైసాని కిరణ్ కుమార్,ఉత్తరాది శివకుమార్, ఆంజనేయులు, పిన్నపోలు చంద్రశేఖర్, రత్తయ్య, పూల శెట్టి రాజేశ్వరి, నాగరాజా, మహంకాళి సుబ్రహ్మణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, మందల ప్రశాంత్ మొదలగువారు పాల్గొన్నారు.

జన్మదినo సందర్భంగా నిత్యవసర సరుకుల పంపిణీ చేసిన దాతలు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు స్థానిక ఇమామ్ సాబ్ వీధిలో నివాసముంటున్న అంజనమ్మ నిరుపేద మహిళలకు ఈరోజు జన్మదినo జరుపుకుంటున్న నెట్టూరు నాగ శేషు ప్రీతిల కుమార్తె జాశ్విత జన్మదినo సందర్భంగా నిరుపేదైన మహిళ అంజనమ్మకు ఈరోజు బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. భోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులు మండల నాగేంద్ర మాట్లాడుతూ రైల్వే కోడూరు మండలంలో ఎవరు ఏ సమస్యలు తెలిపిన మా దృష్టికి తీసుకువచ్చిన తక్షణం ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని అంతేకాకుండా ఎవరికైనా పుట్టినరోజు గాని పెళ్లిరోజు గాని శుభకార్యక్రమాల కైనా మీ సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే పేదలకు మా బోలా శంకర్ సేవా సమితికి తెలియజేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలపడం జరిగినది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జాస్వితకు బోలాశంకర్ సేవా సమితి సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అంతేకాకుండా పాపకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో బోలా శంకర్ సేవా సమితి సభ్యులు ,చెన్నం శెట్టి రమేష్ సభ్యులు , బైసాని కిరణ్ కుమార్,ఉత్తరాది శివకుమార్, ఆంజనేయులు, పిన్నపోలు చంద్రశేఖర్, రత్తయ్య, పూల శెట్టి రాజేశ్వరి, నాగరాజా, మహంకాళి సుబ్రహ్మణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, మందల ప్రశాంత్ మొదలగువారు పాల్గొన్నారు.

