మూలపేట వీరశైవ కళ్యాణమండపంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జంగమ సేవా సంఘం జిల్లా నేతలు మాట్లాడుతూ, ఫిబ్రవరి 22న తోటపల్లి గూడూరు మండలం వరిగొండలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోపూజ, అభిషేకం, మెడికల్ క్యాంప్, కళ్యాణ మహోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనం, వివాహ పరిచయ వేదిక, చిన్నపిల్లలకు బహుమతుల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని, జిల్లాలోని జంగమ కులస్తులు భారీగా పాల్గొనాలని కోరారు.

జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో 22న వనభోజన మహోత్సవం
మూలపేట వీరశైవ కళ్యాణమండపంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జంగమ సేవా సంఘం జిల్లా నేతలు మాట్లాడుతూ, ఫిబ్రవరి 22న తోటపల్లి గూడూరు మండలం వరిగొండలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోపూజ, అభిషేకం, మెడికల్ క్యాంప్, కళ్యాణ మహోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనం, వివాహ పరిచయ వేదిక, చిన్నపిల్లలకు బహుమతుల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని, జిల్లాలోని జంగమ కులస్తులు భారీగా పాల్గొనాలని కోరారు.

