Wednesday, 11 February 2026
  • Home  
  • చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం
- అన్నమయ్య

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23 చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి హజరు కావడం జరిగింది. ప్రజలు తమకు కావలసిన సమాచారం ప్రతి శాఖ నందు సంబంధిత పౌర సమాచార అధికారి కి దరఖాస్తు చేసి సమాచారం ను పొందవచ్చునని తెలిపారు.ఈ సందర్బముగా సమాచార చట్టం 2005 విధి విధానాలు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ శ్రీ జి సుధాకర్, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు, ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23
చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి హజరు కావడం జరిగింది. ప్రజలు తమకు కావలసిన సమాచారం ప్రతి శాఖ నందు సంబంధిత పౌర సమాచార అధికారి కి దరఖాస్తు చేసి సమాచారం ను పొందవచ్చునని తెలిపారు.ఈ సందర్బముగా సమాచార చట్టం 2005 విధి విధానాలు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ శ్రీ జి సుధాకర్, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు, ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.