Sunday, 22 March 2026
  • Home  
  • చట్టం గురించి ప్రజలు తెలుసుకోవాలని న్యాయవాదుల ర్యాలీ
- తిరుపతి

చట్టం గురించి ప్రజలు తెలుసుకోవాలని న్యాయవాదుల ర్యాలీ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి పట్టణంలో హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా న్యాయవాదులు కక్షిదారులతో కలసి కోర్టు నుండి బయలుదేరి ప్రజలందరూ చట్టం గురించి తెలుసుకోవాలి అనే నినాదంతో ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు, కమల్ కుమార్ మల్లికార్జునయ్య, లీగల్ ఎయిడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 10, శ్రీకాళహస్తి పట్టణంలో హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా న్యాయవాదులు కక్షిదారులతో కలసి కోర్టు నుండి బయలుదేరి ప్రజలందరూ చట్టం గురించి తెలుసుకోవాలి అనే నినాదంతో ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు, కమల్ కుమార్ మల్లికార్జునయ్య, లీగల్ ఎయిడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.