Wednesday, 11 February 2026
  • Home  
  • గణనాథుని దర్శించుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్
- చిత్తూరు

గణనాథుని దర్శించుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి, తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి, తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.