పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి చెందిన, పలమనేరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న, ధనశేఖర్ రత్నమ్మ దంపతుల కుమారుడు సాయి శ్రీకర్ కర్ణాటక కౌశల్య కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నాడు. స్మార్ట్ ఈడి ఆన్ స్కిల్ ఇన్నోవేషన్ సంస్థను స్థాపించి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ… కాలేజీల్లో విద్యార్థులకు ఆన్లైన్ టెక్నికల్ ప్రోగ్రాం నిర్వహిస్తూ…. 150 మందికి జీవనోపాధి కల్పిస్తూ … ఆ సంస్థ సీఈవో, ఫౌండర్ గా ఉన్న సాయి శ్రీకర్ అతని స్నేహితుడు తిరుపతి కి చెందిన గోకుల్. గురువారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కర్ణాటక సమ్మిట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్య కర్ణాటక కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డును సాయి శ్రీకర్ గోకుల్ కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ మంత్రి చరణ ప్రకాష్ రుద్రప్ప పాటిల్ నుండి అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి శ్రీకర్ మరియు గోకుల్ ను ప్రశంసిస్తూ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

కర్ణాటక కౌశల్య అవార్డు అందుకున్న పలమనేరు వాసి
పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి చెందిన, పలమనేరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న, ధనశేఖర్ రత్నమ్మ దంపతుల కుమారుడు సాయి శ్రీకర్ కర్ణాటక కౌశల్య కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నాడు. స్మార్ట్ ఈడి ఆన్ స్కిల్ ఇన్నోవేషన్ సంస్థను స్థాపించి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ… కాలేజీల్లో విద్యార్థులకు ఆన్లైన్ టెక్నికల్ ప్రోగ్రాం నిర్వహిస్తూ…. 150 మందికి జీవనోపాధి కల్పిస్తూ … ఆ సంస్థ సీఈవో, ఫౌండర్ గా ఉన్న సాయి శ్రీకర్ అతని స్నేహితుడు తిరుపతి కి చెందిన గోకుల్. గురువారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కర్ణాటక సమ్మిట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్య కర్ణాటక కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డును సాయి శ్రీకర్ గోకుల్ కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ మంత్రి చరణ ప్రకాష్ రుద్రప్ప పాటిల్ నుండి అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి శ్రీకర్ మరియు గోకుల్ ను ప్రశంసిస్తూ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

