వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,తొట్టంబేడు మండల ఎంపీపీ ఉన్నం నిర్మలమ్మల కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి పంచకట్టు వేడుక సందర్భంగా మంగళ స్నానాలు మరియు నలుగు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి,శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై,ఉన్నం చెంచు చరణ్ సాయి ఆశీర్వదించారు.ఈ వేడుకలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు.

ఉన్నం వారి మంగళ స్నానం వేడుక లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,తొట్టంబేడు మండల ఎంపీపీ ఉన్నం నిర్మలమ్మల కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి పంచకట్టు వేడుక సందర్భంగా మంగళ స్నానాలు మరియు నలుగు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి,శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై,ఉన్నం చెంచు చరణ్ సాయి ఆశీర్వదించారు.ఈ వేడుకలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు.

