Thursday, 5 February 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం! చివరి తేదీ ఆగస్టు 25
- ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం! చివరి తేదీ ఆగస్టు 25

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : కౌశలం( వర్క్ ఫ్రమ్ హోమ్) నమోదుకు చివరి తేదీ ఆగస్టు 25 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి. జి., వరకు ఏ విద్యా అర్హత కలిగి ఉన్న సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంను మీ విద్య అర్హత సర్టిఫికెట్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్* *తో పాటు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు నైపుణ్య అభివృధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడును. ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం ప్రజలు త్వరపడి మీ పేర్లు నమోదు చేసుకోండి.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
కౌశలం( వర్క్ ఫ్రమ్ హోమ్) నమోదుకు చివరి తేదీ ఆగస్టు 25
10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి. జి., వరకు ఏ విద్యా అర్హత కలిగి ఉన్న సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంను మీ విద్య అర్హత సర్టిఫికెట్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్* *తో పాటు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుంచి మీకు నైపుణ్య అభివృధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడును.
ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం ప్రజలు త్వరపడి మీ పేర్లు నమోదు చేసుకోండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.