తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: తోట్టంబేడు మండల ఎంపీపీ నిర్మల వాసుదేవ నాయుడు దంపతుల కుమారుడు ఉన్నo చెంచు చరణ్ సాయి పుట్టినరోజు సందర్భంగా రేణిగుంట లోని అభయ క్షేత్రం నందు 200 మంది వికలాంగులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా . అభయ క్షేత్రం నిరవహుకులు మాటలాడుతూ.. పుట్టినరోజును ప్రతి ఒక్కరూ వృధా చేయకుండా ఇటువంటి దాన ధర్మాలు చేయడం వారికి వారి కుటుంబానికి శ్రీరామరక్షగా ఉంటుందని ఉన్నo చెంచు చరణ్ సాయి ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలను పొంది ఆ శ్రీకాళహస్తీశ్వరస్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల కృప ఉన్నo కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉన్న వాసనాయుడు ఆయన సతీమణి ఉన్న నిర్మల, కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి, అబ్దుల్ నవీన్ పాల్గొన్నారు.

అభయ క్షేత్రంలో అన్నదానం చేసిన ఉన్నo దంపతులు
తోట్టంబేడు అక్టోబర్ 22, పున్నమి న్యూస్: తోట్టంబేడు మండల ఎంపీపీ నిర్మల వాసుదేవ నాయుడు దంపతుల కుమారుడు ఉన్నo చెంచు చరణ్ సాయి పుట్టినరోజు సందర్భంగా రేణిగుంట లోని అభయ క్షేత్రం నందు 200 మంది వికలాంగులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా . అభయ క్షేత్రం నిరవహుకులు మాటలాడుతూ.. పుట్టినరోజును ప్రతి ఒక్కరూ వృధా చేయకుండా ఇటువంటి దాన ధర్మాలు చేయడం వారికి వారి కుటుంబానికి శ్రీరామరక్షగా ఉంటుందని ఉన్నo చెంచు చరణ్ సాయి ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలను పొంది ఆ శ్రీకాళహస్తీశ్వరస్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల కృప ఉన్నo కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉన్న వాసనాయుడు ఆయన సతీమణి ఉన్న నిర్మల, కుమారుడు ఉన్నం చెంచు చరణ్ సాయి, అబ్దుల్ నవీన్ పాల్గొన్నారు.

