పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ): ఎలమంచిలి నియోజవర్గం : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అన్నవరంలో ఈ నెల 29 వ తేదీ అనగా బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏ బి సి వర్గీకరణ విజయోత్సవ జరుగుతుందని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ పలివేల శివమణి మాదిగ తెలియజేశారు. ఈ సందర్భంగా శివమణి మాదిగ మాట్లాడుతూ అన్నవరంలో జరిగే విజయోత్సవ సభకు మాదిగలు, రెల్లి సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ విచయిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మనకున్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే మన ముఖ్య ఉద్దేశం. అలాగే అతిథులుగా వస్తున్న నాయకులు మన సమస్యల మీద మాట్లాడుతూ మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ పలివేల శివ మాదిగ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.

అన్నవరంలో ఏ బీ సీ వర్గీకరణ విజయోత్సవ సభ ముఖ్య అతిథులు హోం మంత్రి అనిత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ.
పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ): ఎలమంచిలి నియోజవర్గం : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అన్నవరంలో ఈ నెల 29 వ తేదీ అనగా బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏ బి సి వర్గీకరణ విజయోత్సవ జరుగుతుందని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ పలివేల శివమణి మాదిగ తెలియజేశారు. ఈ సందర్భంగా శివమణి మాదిగ మాట్లాడుతూ అన్నవరంలో జరిగే విజయోత్సవ సభకు మాదిగలు, రెల్లి సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ విచయిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మనకున్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే మన ముఖ్య ఉద్దేశం. అలాగే అతిథులుగా వస్తున్న నాయకులు మన సమస్యల మీద మాట్లాడుతూ మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ పలివేల శివ మాదిగ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.

