రేషన్ డీలర్ల సమావేశం

0
548

రాపూరు తాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శాంతకుమారి మండలంలోని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి రేషన్ డీలర్లకు పలు సూచనలు తెలిపి కచ్చితంగా సమయపాలన పాటించాలని, స్టాక్ బోర్డు నందు వివరాలు కనబరచాలని తెలిపారు.  అలాగే తూకాలు కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని స్టాకు రికార్డులు లోపాలు లేకుండా చూసుకోవాలని లోపాలు వుండిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగినది. రేషన్ షాపుల నందు నాణ్యమైన బియ్యం సరఫరాకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నదని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.