రాపూరు , మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు క్షేత్రపాలకుడు శ్రీ సుందర వీరాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అభిషేకం, చందనాలంకరం,ఆకుపూజ, మరియు ఆస్థాన సేవ కార్యక్రమాలు అర్చకులతో ఏకాంతంగా నిర్వహించడం జరిగింది