Tuesday, 24 March 2026
  • Home  
  • మేముఉన్నాము సేవాసంస్థ ఆధ్వర్యంలో ఒక మహిళకు రక్తదానం చేసిన యువకుడు
- ప్రకాశం

మేముఉన్నాము సేవాసంస్థ ఆధ్వర్యంలో ఒక మహిళకు రక్తదానం చేసిన యువకుడు

గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గిద్దలూరు మండలం పొడలకొండపల్లె గ్రామానికి చెందిన ఆగోలు శివనాగార్జున యాదవ్ అనే యువకుడు మేము ఉన్నాము సేవసంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళితే ఓ మహిళకు అత్యవసర పరిస్థితుల్లో O+ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో మేమున్నాం సేవాసమితి ద్వార విషయం తెలుసుకున్న ఆగోలు శివనాగార్జున యాదవ్ రక్త దానం చేశారు. ఆపత్కాలంలో, స్పందించినందుకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేమున్నాం సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

గిద్దలూరు పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గిద్దలూరు మండలం పొడలకొండపల్లె గ్రామానికి చెందిన ఆగోలు శివనాగార్జున యాదవ్ అనే యువకుడు మేము ఉన్నాము సేవసంస్థ ఆధ్వర్యంలో సోమవారం రక్తదానం చేశారు. వివరాల్లోకి వెళితే ఓ మహిళకు అత్యవసర పరిస్థితుల్లో O+ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో మేమున్నాం సేవాసమితి ద్వార విషయం తెలుసుకున్న ఆగోలు శివనాగార్జున యాదవ్ రక్త దానం చేశారు. ఆపత్కాలంలో, స్పందించినందుకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేమున్నాం సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.