*నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర*
ఆంద్రప్రదేశ్ లో నేడు రెండో విడత వైఎస్సార్ వాహన మిత్రలో భాగంగా ఈ రోజు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం
జమ చేయనుంది.ఈ పధకం ద్వారా *2,62,493* మందికి
*262,49కోట్లు* ఆర్థిక సాయం అందనుంది.
స్వంత వాహనం కలిగిన.ఆటో. టాక్సీ.మ్యాక్సీ క్యాబ్.
- డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లోఈ రోజు జమ కానుంది
గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా. *37,756* మంది
లబ్ధిదారులజాబితాలోచేరారు. కాగా ఈపధకం కింద
ప్రతి ఏటా రూ. పది వేలుఇవ్వనున్నారు.