దర్శి లోని సబ్ జైలు సిబ్బందికి కరోనా పరీక్షలను నిర్వహించారు. అంతేకాక సబ్ జైలు నందలి ఖైదీలకు కూడా ఈ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చందలూరు వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ తదితర సిబ్బంది ఈ పరీక్షలను నిర్వహించారు.
Copyrights © Punnami. All Rights Reserved.