Monday, 30 March 2026
  • Home  
  • జీవీఎంసీ కమిషనర్‌కు సమస్యలపై వినతి సమర్పించిన కార్పొరేటర్ లక్ష్మిబాయి. 
- Featured - ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ కమిషనర్‌కు సమస్యలపై వినతి సమర్పించిన కార్పొరేటర్ లక్ష్మిబాయి. 

జీవీఎంసీ కమిషనర్‌కు సమస్యలపై వినతి సమర్పించిన కార్పొరేటర్ లక్ష్మిబాయి. జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్‌ను గాజువాక 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మిబాయి వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక పనులు, మైదాన అభివృద్ధికి నిధుల కేటాయింపు, ఇతర సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పులి వెంకటరమణారెడ్డి, దొమ్మేటి రాము నాయుడు, అప్పల రాజు పాల్గొన్నారు.

జీవీఎంసీ కమిషనర్‌కు సమస్యలపై వినతి సమర్పించిన కార్పొరేటర్ లక్ష్మిబాయి.

జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్‌ను గాజువాక 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మిబాయి వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక పనులు, మైదాన అభివృద్ధికి నిధుల కేటాయింపు, ఇతర సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పులి వెంకటరమణారెడ్డి, దొమ్మేటి రాము నాయుడు, అప్పల రాజు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.