ఉలవపాడు మండలంలో మరో రెండు కరోన పాజిటివ్ కేసులు నమోదు. ఉలవపాడు లో ఒకరికి, కరేడు లో మరొకరికి టెస్ట్ ల ద్వారా నిర్ధారణ కాగా, ఉలవపాడు లో వచ్చిన వ్యక్తి ఉలవపాడు రాక ముందే సూరత్ నుండి వస్తున్న సమయంలో ఒంగోలు క్వారంటైనే లో ఉంచి పరీక్షలు జరిపారు. దీని వలన గ్రామంలో అధికారులకు, గ్రామస్తులుకు కాస్త ఊరట లభించింది.