Sunday, 7 December 2025
  • Home  
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డయేరియా విలయతాండవం.మాజీ ఎమ్మెల్యే
- తిరుపతి

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డయేరియా విలయతాండవం.మాజీ ఎమ్మెల్యే

రేణిగుంట మండలం గుత్తి వారి పల్లెలో విచ్చలవిడిగా డయేరియా కేసులు నమోదు నమోదు అవడంతో వ్యాధిగ్రస్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యం వలనే గ్రామస్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పారిశుద్ధ్య లోపంతోనే డయేరియా వ్యాప్తి చెందిదన్నారు.భాదితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆయన అన్నారు.

రేణిగుంట మండలం గుత్తి వారి పల్లెలో విచ్చలవిడిగా డయేరియా కేసులు నమోదు నమోదు అవడంతో వ్యాధిగ్రస్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యం వలనే గ్రామస్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పారిశుద్ధ్య లోపంతోనే డయేరియా వ్యాప్తి చెందిదన్నారు.భాదితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.