రేణిగుంట మండలం గుత్తి వారి పల్లెలో విచ్చలవిడిగా డయేరియా కేసులు నమోదు నమోదు అవడంతో వ్యాధిగ్రస్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యం వలనే గ్రామస్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పారిశుద్ధ్య లోపంతోనే డయేరియా వ్యాప్తి చెందిదన్నారు.భాదితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆయన అన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డయేరియా విలయతాండవం.మాజీ ఎమ్మెల్యే
రేణిగుంట మండలం గుత్తి వారి పల్లెలో విచ్చలవిడిగా డయేరియా కేసులు నమోదు నమోదు అవడంతో వ్యాధిగ్రస్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యం వలనే గ్రామస్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పారిశుద్ధ్య లోపంతోనే డయేరియా వ్యాప్తి చెందిదన్నారు.భాదితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆయన అన్నారు.

