Sunday, 7 December 2025
  • Home  
  • పెడన నియోజకవర్గం లో పలు గ్రామాలలో పర్యటించిన, MLA కాగిత కృష్ణప్రసాద్ gaaru
- ఆంధ్రప్రదేశ్

పెడన నియోజకవర్గం లో పలు గ్రామాలలో పర్యటించిన, MLA కాగిత కృష్ణప్రసాద్ gaaru

పెడన నియోజకవర్గంలో గూడూరు మరియు కృత్తివెన్ను మండలాల లో ని పలు గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ , తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తూన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు.. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పెడన నియోజకవర్గంలో గూడూరు మరియు కృత్తివెన్ను మండలాల లో ని పలు గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ , తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తూన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు..

రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.