Sunday, 7 December 2025
  • Home  
  • తురకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన పోలు మాల్యాద్రి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తురకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన పోలు మాల్యాద్రి

భైరవరం పంచాయితీలోని తురకపల్లీ గ్రామంలొ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోస పింఛన్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అదేశాల మేరకు ప్రతీ ఇంటికి ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బందితో వెళ్ళి వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 డయాలసిస్ పేషంట్లకు 10000 పూర్తి మంచానికే పరిమితమైన వాళ్లకు 15000 ప్రతీ నెల 1తేదీన పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయం వెల్ ఫేర్ అసిస్టెంట్ ప్రమీల సిబ్బందితో కలిసి పాల్గొనడం జరిగింది

భైరవరం పంచాయితీలోని తురకపల్లీ గ్రామంలొ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోస పింఛన్ల కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అదేశాల మేరకు ప్రతీ ఇంటికి ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బందితో వెళ్ళి వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 డయాలసిస్ పేషంట్లకు 10000 పూర్తి మంచానికే పరిమితమైన వాళ్లకు 15000 ప్రతీ నెల 1తేదీన పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయం వెల్ ఫేర్ అసిస్టెంట్ ప్రమీల సిబ్బందితో కలిసి పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.