Tuesday, 9 December 2025
  • Home  
  • 🔸దేగాం గ్రామంలో దత్త మందిర్ హుండీ లెక్కింపు – రూ.20,025 వసూలు
- నిర్మల్

🔸దేగాం గ్రామంలో దత్త మందిర్ హుండీ లెక్కింపు – రూ.20,025 వసూలు

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)దేగాం గ్రామంలోని శ్రీ దత్త మందిర్లో ఈరోజు బాబు మహారాజ్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల నిత్య సేవలతో కూడిన ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.20,025 వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు. వసూలైన మొత్తాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో బాబు మహారాజ్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాహురావు పటేల్ (దేగాం), ఆనందరావు పటేల్ (దేగాం), బాబురావు పటేల్ (మాంజిరి), దిగంబర్ పటేల్ (పాంగ్రి), బాలాజీ పాటిల్ (వాలేగాం) తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)దేగాం గ్రామంలోని శ్రీ దత్త మందిర్లో ఈరోజు బాబు మహారాజ్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల నిత్య సేవలతో కూడిన ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.20,025 వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు.

వసూలైన మొత్తాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో బాబు మహారాజ్ గారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో బాహురావు పటేల్ (దేగాం), ఆనందరావు పటేల్ (దేగాం), బాబురావు పటేల్ (మాంజిరి), దిగంబర్ పటేల్ (పాంగ్రి), బాలాజీ పాటిల్ (వాలేగాం) తదితరులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.