Sunday, 7 December 2025
  • Home  
  • సూపర్ జీయస్టీ – ఆర్థిక ప్రగతికి ఊతం:డా ఉమేష్ రావు
- తిరుపతి

సూపర్ జీయస్టీ – ఆర్థిక ప్రగతికి ఊతం:డా ఉమేష్ రావు

ఎన్డీయే ప్రభుత్వ సూపర్ జీఎస్టి వలన పేద,మధ్య తరగతి కుటుంబాలకు రూ.15,000 వరకు నెలవారీ ఖర్చు తగ్గుతూ ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తుందని తెలుగుదేశం పార్టీ,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం జీయస్టీ సంస్కరణల ఫలితంగా పేద,మధ్యతరగతి కుటుంబాల వారికి చేకూరే లబ్దిని తెలపడాని చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బుధవారం స్థానిక పూసల వీధి కూడలిలో బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.గతంలో 4 శ్లాబుల్లో ఉన్న జీఎస్టీని రెండే శ్లాబులకు కుదిండం వస్తువులపై 18,12 శాతం పన్నును ఏకంగా 5 శాతానికి తగ్గించడం తో ధరలు దిగిరావడం,మరోవైపు పండుగల సీజన్ కావడంతో సామాన్యులు తమ ఇంటికి పెద్ద స్క్రీన్ గల టీవీలు,ఏసీ లను ఆనందోత్సాహాలతో కొనుక్కుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ఎన్డీయే ప్రభుత్వ సూపర్ జీఎస్టి వలన పేద,మధ్య తరగతి కుటుంబాలకు రూ.15,000 వరకు నెలవారీ ఖర్చు తగ్గుతూ ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తుందని తెలుగుదేశం పార్టీ,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం జీయస్టీ సంస్కరణల ఫలితంగా పేద,మధ్యతరగతి కుటుంబాల వారికి చేకూరే లబ్దిని తెలపడాని చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బుధవారం స్థానిక పూసల వీధి కూడలిలో బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.గతంలో 4 శ్లాబుల్లో ఉన్న జీఎస్టీని రెండే శ్లాబులకు కుదిండం వస్తువులపై 18,12 శాతం పన్నును ఏకంగా 5 శాతానికి తగ్గించడం తో ధరలు దిగిరావడం,మరోవైపు పండుగల సీజన్ కావడంతో సామాన్యులు తమ ఇంటికి పెద్ద స్క్రీన్ గల టీవీలు,ఏసీ లను ఆనందోత్సాహాలతో కొనుక్కుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.