రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లో నెల్లూరు కు చెందిన హైదరాబాద్ లైటింగ్ నిర్వహకుడు షేక్ రియాజ్ భాషా తన తండ్రి గారైన లేట్ షేక్ మదర్ సాహెబ్ జ్ఞాపకార్థం తెలుగుదేశం రాపూరు పట్టణ అధ్యక్షుడు షేక్ ముక్తార్ సమక్షంలో రాపూరు పట్టణంలోని సుమారు రెండు వందల మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా మరియు నగదు రూపాన జకాత్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మదార్ సాహెబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
షేక్ రియాజ్ భాషా రంజాన్ తోఫా మరియు నగదు పంపిణీ
రాపూరు, మే 21, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లో నెల్లూరు కు చెందిన హైదరాబాద్ లైటింగ్ నిర్వహకుడు షేక్ రియాజ్ భాషా తన తండ్రి గారైన లేట్ షేక్ మదర్ సాహెబ్ జ్ఞాపకార్థం తెలుగుదేశం రాపూరు పట్టణ అధ్యక్షుడు షేక్ ముక్తార్ సమక్షంలో రాపూరు పట్టణంలోని సుమారు రెండు వందల మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా మరియు నగదు రూపాన జకాత్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మదార్ సాహెబ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు