శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి సోమవారం అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ కుటుంబ సమేతంగా విచ్చేశారు.వారిని ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం మరియు స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను,చిత్ర పటాన్ని అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్,మెంబర్లు గుర్రప్ప శెట్టి,గోపీనాథ్,ప్రోటోకాల్ AEO మోహన్,ఆలయ పర్యవేక్షకులు నాగ భూషణం,APRO రవి,ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ని దర్శించుకున్న అన్మోల్ అంబానీ
శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి సోమవారం అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ కుటుంబ సమేతంగా విచ్చేశారు.వారిని ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము ఏర్పాటు చేశారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం మరియు స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను,చిత్ర పటాన్ని అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్,మెంబర్లు గుర్రప్ప శెట్టి,గోపీనాథ్,ప్రోటోకాల్ AEO మోహన్,ఆలయ పర్యవేక్షకులు నాగ భూషణం,APRO రవి,ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.

