రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నందు విజయదశమి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1925 నుంచి దేశ సేవ,అభివృద్ధి,నాగరికతలని, సంప్రదాయాలను కాపాడుకోవడం లో వంద సంవత్సరాలుగా విశేష కృషి చేస్తూ ఎంతో మంది,నిస్వార్ధ పరులను దేశ సేవకులు గా మలుస్తూ,రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రులను,ముఖ్యమంత్రిలను, అనేక మంది నాయకులను దేశానికి అందించిన ఘనత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దని తెలియజేశారు.దేశంలో ఏ విపత్తు జరిగిన సంఘము ముందు ఉంటుందని అలాంటి దానిలో మేము భాగస్వామి అయినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న కోల ఆనంద్.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల నందు విజయదశమి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1925 నుంచి దేశ సేవ,అభివృద్ధి,నాగరికతలని, సంప్రదాయాలను కాపాడుకోవడం లో వంద సంవత్సరాలుగా విశేష కృషి చేస్తూ ఎంతో మంది,నిస్వార్ధ పరులను దేశ సేవకులు గా మలుస్తూ,రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రులను,ముఖ్యమంత్రిలను, అనేక మంది నాయకులను దేశానికి అందించిన ఘనత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దని తెలియజేశారు.దేశంలో ఏ విపత్తు జరిగిన సంఘము ముందు ఉంటుందని అలాంటి దానిలో మేము భాగస్వామి అయినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

