యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులైన ఫౌండర్ డాక్టర్ గానుగ పెంట రమేష్,సంస్థ రాష్ట్ర అధ్యక్షులైన తాళిక్కాల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 6 సంవత్సరాలుగా ఉచితంగా 1000 కి పైగా పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కొరకై మట్టి వినాయక విగ్రహలు పంపిణీ కార్యక్రమం జరుపుతున్నామని, నియోజకవర్గం మొత్తం సంస్థ సభ్యులచే పలు ప్రాంతాలలో శిభిరాలను ఏర్పాటు చేసి ప్లాసర్ ఆఫ్ పారిస్ తో పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుంది కనుక ప్రజలంతా మట్టి విగ్రహాలనే పూజించాలని అవగాహన కల్పిస్తూ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగుతుందని మట్టి గణపయ్యే పర్యావరణ హితం అని సంస్థ ప్రతినిధులు తెలిపుతూ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం పకృతిని కాపాడుదాం
యువ సమాజ్ నిర్మాణ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులైన ఫౌండర్ డాక్టర్ గానుగ పెంట రమేష్,సంస్థ రాష్ట్ర అధ్యక్షులైన తాళిక్కాల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 6 సంవత్సరాలుగా ఉచితంగా 1000 కి పైగా పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ కొరకై మట్టి వినాయక విగ్రహలు పంపిణీ కార్యక్రమం జరుపుతున్నామని, నియోజకవర్గం మొత్తం సంస్థ సభ్యులచే పలు ప్రాంతాలలో శిభిరాలను ఏర్పాటు చేసి ప్లాసర్ ఆఫ్ పారిస్ తో పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుంది కనుక ప్రజలంతా మట్టి విగ్రహాలనే పూజించాలని అవగాహన కల్పిస్తూ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగుతుందని మట్టి గణపయ్యే పర్యావరణ హితం అని సంస్థ ప్రతినిధులు తెలిపుతూ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

