Saturday, 19 July 2025
  • Home  
  • పెళ్లయిన మూడు నెలలకే విషాదం…ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
- Featured

పెళ్లయిన మూడు నెలలకే విషాదం…ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

పొదలకూరు మండలం పర్వతాపురంలో బుధవారం విషాదం నెలకొంది. కండలేరు డ్యామ్ స్పిల్ వేలో ఈతకెళ్లి యువకుడు చిరంహీవి మృత్యువాత(27) పడ్డాడు.కండలేరు థ్యంలో ఈత కొడుతూ గుంటలో మ్యూనిగిపోవడంతో చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. మూడు నెలల క్రితం అతనికి వివహమైంది.కాగా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతదేహాన్నీ నెల్లూరుకు తరలించారు.

పొదలకూరు మండలం పర్వతాపురంలో బుధవారం విషాదం నెలకొంది. కండలేరు డ్యామ్ స్పిల్ వేలో ఈతకెళ్లి యువకుడు చిరంహీవి మృత్యువాత(27) పడ్డాడు.కండలేరు థ్యంలో ఈత కొడుతూ గుంటలో మ్యూనిగిపోవడంతో చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. మూడు నెలల క్రితం అతనికి వివహమైంది.కాగా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతదేహాన్నీ నెల్లూరుకు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.