పొదలకూరు మండలం పర్వతాపురంలో బుధవారం విషాదం నెలకొంది. కండలేరు డ్యామ్ స్పిల్ వేలో ఈతకెళ్లి యువకుడు చిరంహీవి మృత్యువాత(27) పడ్డాడు.కండలేరు థ్యంలో ఈత కొడుతూ గుంటలో మ్యూనిగిపోవడంతో చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. మూడు నెలల క్రితం అతనికి వివహమైంది.కాగా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతదేహాన్నీ నెల్లూరుకు తరలించారు.
- Featured
పెళ్లయిన మూడు నెలలకే విషాదం…ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పొదలకూరు మండలం పర్వతాపురంలో బుధవారం విషాదం నెలకొంది. కండలేరు డ్యామ్ స్పిల్ వేలో ఈతకెళ్లి యువకుడు చిరంహీవి మృత్యువాత(27) పడ్డాడు.కండలేరు థ్యంలో ఈత కొడుతూ గుంటలో మ్యూనిగిపోవడంతో చనిపోయినట్లు ప్రాధమిక సమాచారం. మూడు నెలల క్రితం అతనికి వివహమైంది.కాగా పోస్టుమార్టం రిపోర్ట్ కోసం మృతదేహాన్నీ నెల్లూరుకు తరలించారు.