శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వారి విశ్వ కళావైభవం అంతర్జాతీయ 1,113 సాంస్కృతిక మూత్సవాలు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. సేవా సమితి వ్యవస్థపాక అధ్యక్షులు,గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, విశ్వ కళా విరాట్ డా”శాంతి కృష్ణ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ మహోత్సవాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మహోత్సవాలలో దక్షిణ భారతదేశంలో సుమారు 5 వేలకు పైగా దేవాలయాల సంరక్షణలపై పరిశోధన చేసిన నెల్లూరు వాసి కె నందకిషోర్ రెడ్డికి కాకతీయ కీర్తిసేవా పురస్కారాన్ని అతిధుల చేతుల మీదుగా అందించారు.

నందకిషోర్ రెడ్డికి కాకతీయ కీర్తి పురస్కారం
శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వారి విశ్వ కళావైభవం అంతర్జాతీయ 1,113 సాంస్కృతిక మూత్సవాలు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. సేవా సమితి వ్యవస్థపాక అధ్యక్షులు,గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, విశ్వ కళా విరాట్ డా”శాంతి కృష్ణ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ మహోత్సవాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మహోత్సవాలలో దక్షిణ భారతదేశంలో సుమారు 5 వేలకు పైగా దేవాలయాల సంరక్షణలపై పరిశోధన చేసిన నెల్లూరు వాసి కె నందకిషోర్ రెడ్డికి కాకతీయ కీర్తిసేవా పురస్కారాన్ని అతిధుల చేతుల మీదుగా అందించారు.

