వింజమూరు మండలం, నేరేడుపల్లి గ్రామానికి చెందిన జనసేన సభ్యత్వం కలిగిన గంగపట్ల కొండయ్య ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకొని జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయ కర్త కొట్టే వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని కొండయ్య సతీమణి జయంతి గారికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారి కుటుంబానికి, పిల్లలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో వింజమూరు మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, జనసేన నాయకుడు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

గుండెపోటుతో మరణించిన గంగపట్ల కొండయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన : కోట్టే_వెంకటేశ్వర్లు
వింజమూరు మండలం, నేరేడుపల్లి గ్రామానికి చెందిన జనసేన సభ్యత్వం కలిగిన గంగపట్ల కొండయ్య ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకొని జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయ కర్త కొట్టే వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని కొండయ్య సతీమణి జయంతి గారికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారి కుటుంబానికి, పిల్లలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో వింజమూరు మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, జనసేన నాయకుడు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

