సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పాలసీ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ పాలసీ ద్వారా మద్యం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే కల్లుగీత కార్మికులకు కూడా మద్యం పాలసీ ద్వారా 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఏపీలో మద్యం పాలసీ.. తగ్గనున్న ధరలు
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పాలసీ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ పాలసీ ద్వారా మద్యం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే కల్లుగీత కార్మికులకు కూడా మద్యం పాలసీ ద్వారా 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

