Sunday, 7 December 2025
  • Home  
  • ఎన్నికల విజయంతో గడిచిన రెండు సంవత్సరాలు
- కామారెడ్డి

ఎన్నికల విజయంతో గడిచిన రెండు సంవత్సరాలు

నిజామాబాద్, కామారెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి నెగ్గిందా? పాకులు పదవుల కోసం పట్టుదల! – కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కానీ ప్రజల్లో అభివృద్ధి నిరీక్షణఎల్లారెడ్డి మదన్మోహన్‌కు వచ్చెన!! మంత్రి పదవి – స్థానిక జన ఊహలకు హామీదారి?మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిరాశ: – సలహాదారు హోదా, కానీ మంత్రి పదవికి మాత్రం ఆకాంక్షతోట లక్ష్మీకాంత్ ప్రసిద్ధి పార్టీ లో తన ప్రాభవంతో మంత్రివర్గ పోటీలో కీలక పాత్ర ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ప్రైవేట్ స్వా ర్ధాల కోసం మళ్లీ గందరగోళం రాజకీయ ఉత్కం ఠకు కొత్త ఆయుధం కావడంతో స్థానిక ప్రజల అను మానాలు పెరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుండి రెండు సంవత్స రాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజల అభివృ ద్ధి ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం కావడం స్తబ్ధత కలిగిస్తోంది. ప్రజలు ప్రభు త్వ పనితీరు పై అనుమానంతో ఉన్నారు. మాజీ మంత్రులు, నాయకులు రిటైర్డ్ మైన అధికారాలతో పాటు రాజకీయాల్లో గడ్డిస్థానం కాపాడుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎల్లారెడ్డి మదన్మోహన్ నాయకత్వంతో మంత్రివర్గంలో చోటు దక్కిన విధానం పార్టీలో కొన్ని వర్గాల్లో అయితే స్వార్ధప్రబల భావాన్ని సృష్టించింది.మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఐదేళ్ల తర్వాత సలహాదారు పదవిని పొందినా, మంత్రి పదవిలో మాత్రం ఆశలు నెర వేర్చలేక పోయారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ ప్రతిపక్షంలో నిలబడి కీలక పాత్ర పోషిస్తూ మంత్రి పదవి కోసం పోరాడుతున్నారు.ఈ రాజకీ య పోరు సామాన్య జన మద్దతు పొందినప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాల కోసం పోటీ చేస్తున్నారని గుర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉద్వేగభరితమవుతూ, తాజా కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ మార్పులతో సంబంధించి రూమర్లు మరోసారి ఊపందుకుంటున్నాయి.ప్రజా భావజా లం ఉమ్మడి జిల్లాల ప్రజలు అధికారుల పనితీరు, అభివృద్ధి పనుల ప్రగతిని గమనిస్తూ ఆశలు, సందే హాలు కలగంటూ పాటుగల స్థితిలో ఉన్నారు. రాజ కీయ నాయకుల స్థానాల కొరకు పోటీలు ప్రజా సమస్యల పరిష్కార రంగంలో వేచిచూస్తున్నాయి. తప్పుడు రాజకీయ ఆటలు, పాకులు ప్రజాభిప్రా యానికి ప్రతికూలంగా మారుతుండటంతో ప్రజా స్వామ్యానికి ధెబ్బ పడుతుంది అన్న ఆలోచనలు ప్రజల మదిలో తీవ్రంగా ఉన్నాయి.

నిజామాబాద్, కామారెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి నెగ్గిందా? పాకులు పదవుల కోసం పట్టుదల!

– కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కానీ ప్రజల్లో అభివృద్ధి నిరీక్షణఎల్లారెడ్డి మదన్మోహన్‌కు వచ్చెన!! మంత్రి పదవి

– స్థానిక జన ఊహలకు హామీదారి?మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిరాశ:

– సలహాదారు హోదా, కానీ మంత్రి పదవికి మాత్రం ఆకాంక్షతోట లక్ష్మీకాంత్ ప్రసిద్ధి

పార్టీ లో తన ప్రాభవంతో మంత్రివర్గ పోటీలో కీలక పాత్ర ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ప్రైవేట్ స్వా ర్ధాల కోసం మళ్లీ గందరగోళం రాజకీయ ఉత్కం ఠకు కొత్త ఆయుధం కావడంతో స్థానిక ప్రజల అను మానాలు పెరుగుతున్నాయి

కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుండి రెండు సంవత్స రాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజల అభివృ ద్ధి ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం కావడం స్తబ్ధత కలిగిస్తోంది. ప్రజలు ప్రభు త్వ పనితీరు పై అనుమానంతో ఉన్నారు. మాజీ మంత్రులు, నాయకులు రిటైర్డ్ మైన అధికారాలతో పాటు రాజకీయాల్లో గడ్డిస్థానం కాపాడుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎల్లారెడ్డి మదన్మోహన్ నాయకత్వంతో మంత్రివర్గంలో చోటు దక్కిన విధానం పార్టీలో కొన్ని వర్గాల్లో అయితే స్వార్ధప్రబల భావాన్ని సృష్టించింది.మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఐదేళ్ల తర్వాత సలహాదారు పదవిని పొందినా, మంత్రి పదవిలో మాత్రం ఆశలు నెర వేర్చలేక పోయారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ ప్రతిపక్షంలో నిలబడి కీలక పాత్ర పోషిస్తూ మంత్రి పదవి కోసం పోరాడుతున్నారు.ఈ రాజకీ య పోరు సామాన్య జన మద్దతు పొందినప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాల కోసం పోటీ చేస్తున్నారని గుర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉద్వేగభరితమవుతూ, తాజా కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ మార్పులతో సంబంధించి రూమర్లు మరోసారి ఊపందుకుంటున్నాయి.ప్రజా భావజా లం ఉమ్మడి జిల్లాల ప్రజలు అధికారుల పనితీరు, అభివృద్ధి పనుల ప్రగతిని గమనిస్తూ ఆశలు, సందే హాలు కలగంటూ పాటుగల స్థితిలో ఉన్నారు. రాజ కీయ నాయకుల స్థానాల కొరకు పోటీలు ప్రజా సమస్యల పరిష్కార రంగంలో వేచిచూస్తున్నాయి. తప్పుడు రాజకీయ ఆటలు, పాకులు ప్రజాభిప్రా యానికి ప్రతికూలంగా మారుతుండటంతో ప్రజా స్వామ్యానికి ధెబ్బ పడుతుంది అన్న ఆలోచనలు ప్రజల మదిలో తీవ్రంగా ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.