బాసర, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ): మండల కేంద్రమైన బాసరలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా బాసర ఎంపీడీవో గా దేవేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. దీంతో మండల విద్యాధికారి జి. మైసాజి- విద్యావనరుల కేంద్రం సిబ్బంది పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీడీవోను సన్మానించిన మండల విద్యాధికారి
బాసర, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ): మండల కేంద్రమైన బాసరలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా బాసర ఎంపీడీవో గా దేవేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. దీంతో మండల విద్యాధికారి జి. మైసాజి- విద్యావనరుల కేంద్రం సిబ్బంది పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.