ప్రభుత్వ ఆదేశాలమేరకు కోట మండలం చిట్టేడు నందు గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం ఘనంగా జరిగినది ఈ సమావేశం కు ముఖ్య అతిధులు MEO శ్రీ దార మస్తానయ్య గారు, chairperson శ్రీమతి తుపాకుల శ్యామల గారు, ఉపాధ్యక్షులు శ్రీమతి మాణికల భ్రమరాంబ,సభాధ్యక్షులు శ్రీ ఎస్ సుభాకర్ రావు గారు, ప్రిన్సిపల్ గారు మరియు ఉపాధ్యాయిని ఉపద్యేయులు ప్రసంగించి వివిధ పోటీలలో విజేతలకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం కోట మండల విద్యాశేఖ అధికారి దార మస్తానయ్య గారు మాట్లాడుతూ విద్య పిల్లలను ప్రయోజకులుగా చేస్తుందని కనుక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలని అన్నారు ప్రిన్సుపల్ శ్రీ సుభాకర్ గారు మాట్లాడుతూ రాబోయే పదవతరగతి పరీక్షలలో నూరు శాతం సాధించాలని కోరారు అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరు కలసి విద్యార్థులతో సమ పంక్తి లో భోజనం చేసారు

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ,తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం -చిట్టేడు (తిరుపతిజిల్లా )
ప్రభుత్వ ఆదేశాలమేరకు కోట మండలం చిట్టేడు నందు గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమ్మేళనం ఘనంగా జరిగినది ఈ సమావేశం కు ముఖ్య అతిధులు MEO శ్రీ దార మస్తానయ్య గారు, chairperson శ్రీమతి తుపాకుల శ్యామల గారు, ఉపాధ్యక్షులు శ్రీమతి మాణికల భ్రమరాంబ,సభాధ్యక్షులు శ్రీ ఎస్ సుభాకర్ రావు గారు, ప్రిన్సిపల్ గారు మరియు ఉపాధ్యాయిని ఉపద్యేయులు ప్రసంగించి వివిధ పోటీలలో విజేతలకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం కోట మండల విద్యాశేఖ అధికారి దార మస్తానయ్య గారు మాట్లాడుతూ విద్య పిల్లలను ప్రయోజకులుగా చేస్తుందని కనుక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలని అన్నారు ప్రిన్సుపల్ శ్రీ సుభాకర్ గారు మాట్లాడుతూ రాబోయే పదవతరగతి పరీక్షలలో నూరు శాతం సాధించాలని కోరారు అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరు కలసి విద్యార్థులతో సమ పంక్తి లో భోజనం చేసారు

