అమలాపురం , అక్టోబరు 12 ( పున్నమి ప్రతినిధి) : అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామంలో గ్రామ కమిటి అధ్యక్షుడు మండలిక సుబ్రహ్మణ్యం శర్మ ప్రధాన కార్యదర్శి నామాడి తారక్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నియోజక వర్గానికి ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ కాలానికి సంబంధించిన పట్టాలు కూడా త్వరలోనే ఇప్పిస్తామని, గత ప్రభుత్వంలో చాలా మందికి ఇళ్ల స్థలములు ప్రక్క ఊరులో ఇచ్చిన కారణంగా వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అని ఆ సమస్యను గ్రామ కమిటీ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు అన్ని ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎవరికైతే ఇళ్ల స్థలములులేవో అర్హులైన వారికి ఇళ్ల స్థలములు ఇప్పిస్తామని,అర్హులైన వారు ఎవరు ఉన్నారో వారందరికీ త్వరలోనే పెన్షన్లు ఇప్పిస్తామని వారికి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ టీడీపీ కార్యదర్శి కాట్రు శ్రీనుబాబు, ర్యాలీలోవరాజు, సరిపల్లి సుబ్బరాజు, బులుసు వి ఎస్ శర్మ, కాట్రు శ్రీనివాస్, మెట్టి ప్రసాద్, పండు సత్యనారాయణ, నేదునూరి బాలయ్య,దునబోయినా ప్రసాద్, పుణ్యమంతుల రమేష్, బొక్క శివన్నారాయ, దాకారపు బాలాజీ,కటికిదల వెంకట్రావు, దాకారపు సుందరావు, గిడ్ల చంటి, పెంట సుబ్రహ్మణ్యం, తోత్తరముడి సత్యనారాయణ, నామాడి శివ ప్రసాద్, కాట్రు వెంకటేశ్వరావు, మల్లవరపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి
అమలాపురం , అక్టోబరు 12 ( పున్నమి ప్రతినిధి) : అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామంలో గ్రామ కమిటి అధ్యక్షుడు మండలిక సుబ్రహ్మణ్యం శర్మ ప్రధాన కార్యదర్శి నామాడి తారక్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నియోజక వర్గానికి ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ కాలానికి సంబంధించిన పట్టాలు కూడా త్వరలోనే ఇప్పిస్తామని, గత ప్రభుత్వంలో చాలా మందికి ఇళ్ల స్థలములు ప్రక్క ఊరులో ఇచ్చిన కారణంగా వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అని ఆ సమస్యను గ్రామ కమిటీ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు అన్ని ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎవరికైతే ఇళ్ల స్థలములులేవో అర్హులైన వారికి ఇళ్ల స్థలములు ఇప్పిస్తామని,అర్హులైన వారు ఎవరు ఉన్నారో వారందరికీ త్వరలోనే పెన్షన్లు ఇప్పిస్తామని వారికి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ టీడీపీ కార్యదర్శి కాట్రు శ్రీనుబాబు, ర్యాలీలోవరాజు, సరిపల్లి సుబ్బరాజు, బులుసు వి ఎస్ శర్మ, కాట్రు శ్రీనివాస్, మెట్టి ప్రసాద్, పండు సత్యనారాయణ, నేదునూరి బాలయ్య,దునబోయినా ప్రసాద్, పుణ్యమంతుల రమేష్, బొక్క శివన్నారాయ, దాకారపు బాలాజీ,కటికిదల వెంకట్రావు, దాకారపు సుందరావు, గిడ్ల చంటి, పెంట సుబ్రహ్మణ్యం, తోత్తరముడి సత్యనారాయణ, నామాడి శివ ప్రసాద్, కాట్రు వెంకటేశ్వరావు, మల్లవరపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

