శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సౌమ్యనాథ స్వామిని దర్శించుకున్న శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు రమేష్ నాయుడు కి ఆలయ మర్యాదలతో దేవస్థాన ఇన్స్పెక్టర్ దిలీప్ పూర్ణకుంభ స్వాగతం పలికారు, ప్రత్యేక దర్శనం కల్పించి ఆశీర్వదించి,తీర్థప్రసాదాలు అందజేయడం అందజేశారు, ఈ కార్యక్రమంలో రాజంపేట అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దల విజయసాగర్, టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, బిజెపి నాయకులు హిమగిరినాథ్ యాదవ్ ,చక్రాల సాయినాథ్, జయచంద్ర రెడ్డి, మోడపోతుల రాము ,గంగాధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.



