Thursday, 15 January 2026
  • Home  
  • *యాగంటి దేవస్థానం ఈవోగా పాండురంగారెడ్డి
- Featured - ఆంధ్రప్రదేశ్

*యాగంటి దేవస్థానం ఈవోగా పాండురంగారెడ్డి

*యాగంటి దేవస్థానం ఈవోగా పాండురంగారెడ్డి బనగానపల్లె, జూన్ 24: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వాహణాధికారిగా పాండురంగారెడ్డిని నియమించారు.ఈ మేరకు మంగళవారం ప్రస్తుత ఈవో బి చంద్రుడు నుంచి నూతన ఈవో పాండురంగారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఈయన బేతంచెర్ల మండలంలో శ్రీ ఘన మద్దులేటి స్వామి దేవస్థానం ఈవోగా పనిచేసి దేవస్థానం అభివృద్ధికి కృషి చేసారు.

*యాగంటి దేవస్థానం ఈవోగా పాండురంగారెడ్డి
బనగానపల్లె, జూన్ 24: నంద్యాల జిల్లా
బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇంచార్జి కార్యనిర్వాహణాధికారిగా పాండురంగారెడ్డిని నియమించారు.ఈ మేరకు మంగళవారం ప్రస్తుత ఈవో బి చంద్రుడు నుంచి నూతన ఈవో పాండురంగారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఈయన బేతంచెర్ల మండలంలో శ్రీ ఘన మద్దులేటి స్వామి దేవస్థానం ఈవోగా పనిచేసి దేవస్థానం అభివృద్ధికి కృషి చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.